డ్రోన్ కెమెరాల వినియోగంపై డీజీపీతో చంద్రబాబు చర్చించారు..
- June 14, 2016
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీ రాముడితో సమావేశమయ్యారు. సమావేశంలో పలువిషయాలపై చర్చించారు. డ్రోన్ కెమెరాల వినియోగంపై డీజీపీ రాముడుతో చంద్రబాబు చర్చించారు. అంతేకాకుండా 10 డ్రోన్ కెమెరాల కొనుగోలుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేరాల తగ్గింపు, భారీ జనసందోహం, రాస్తారోకోల సమయంలో డ్రోన్ కెమెరాలు వినియోగించాలని డీజీపీకి చంద్రబాబు సూచించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









