డ్రోన్ కెమెరాల వినియోగంపై డీజీపీతో చంద్రబాబు చర్చించారు..
- June 14, 2016
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీ రాముడితో సమావేశమయ్యారు. సమావేశంలో పలువిషయాలపై చర్చించారు. డ్రోన్ కెమెరాల వినియోగంపై డీజీపీ రాముడుతో చంద్రబాబు చర్చించారు. అంతేకాకుండా 10 డ్రోన్ కెమెరాల కొనుగోలుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేరాల తగ్గింపు, భారీ జనసందోహం, రాస్తారోకోల సమయంలో డ్రోన్ కెమెరాలు వినియోగించాలని డీజీపీకి చంద్రబాబు సూచించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







