కువైట్ అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయ కుటుంబసభ్యుల మృతి
- July 20, 2024
కువైట్ సిటీ: నిన్న రాత్రి అబ్బాసియాలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయ కుటుంబం వివరాలు మాథ్యూ ములక్కల్ (38), భార్య లీని అబ్రహం (35) కూతురు ఐరిన్ (13) కుమారుడు ఐజాక్ మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయింది.పతనం తిట్టాకు చెందిన కుమారుడు ఐజాక్ (7), కూతురు ఐరీన్ (13) రాత్రి 9 గంటల సమయంలో ఫ్లాట్లో మంటలు చెలరేగాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఫ్లాట్లోని తలుపులు పగులగొట్టి చూడగా పొగ పీల్చడంతో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించారు. లీన్ అబ్రహం అదాన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తోంది.కుమారుడు ఇసాక్ భవన్స్ పాఠశాలలో 2వ తరగతి, ఐరీన్ అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









