కువైట్ అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయ కుటుంబసభ్యుల మృతి

- July 20, 2024 , by Maagulf
కువైట్ అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయ కుటుంబసభ్యుల మృతి

కువైట్ సిటీ: నిన్న రాత్రి అబ్బాసియాలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయ కుటుంబం వివరాలు మాథ్యూ ములక్కల్ (38), భార్య లీని అబ్రహం (35) కూతురు ఐరిన్ (13) కుమారుడు ఐజాక్ మృతితో కుటుంబసభ్యులు  విషాదంలో మునిగిపోయింది.పతనం తిట్టాకు చెందిన కుమారుడు ఐజాక్ (7), కూతురు ఐరీన్ (13) రాత్రి  9 గంటల సమయంలో ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఫ్లాట్‌లోని తలుపులు పగులగొట్టి చూడగా పొగ పీల్చడంతో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించారు. లీన్ అబ్రహం అదాన్ ఆసుపత్రిలో  స్టాఫ్ నర్స్ గా పనిచేస్తోంది.కుమారుడు ఇసాక్‌ భవన్స్‌ పాఠశాలలో 2వ తరగతి, ఐరీన్‌ అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com