కువైట్ అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయ కుటుంబసభ్యుల మృతి
- July 20, 2024
కువైట్ సిటీ: నిన్న రాత్రి అబ్బాసియాలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయ కుటుంబం వివరాలు మాథ్యూ ములక్కల్ (38), భార్య లీని అబ్రహం (35) కూతురు ఐరిన్ (13) కుమారుడు ఐజాక్ మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయింది.పతనం తిట్టాకు చెందిన కుమారుడు ఐజాక్ (7), కూతురు ఐరీన్ (13) రాత్రి 9 గంటల సమయంలో ఫ్లాట్లో మంటలు చెలరేగాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఫ్లాట్లోని తలుపులు పగులగొట్టి చూడగా పొగ పీల్చడంతో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించారు. లీన్ అబ్రహం అదాన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తోంది.కుమారుడు ఇసాక్ భవన్స్ పాఠశాలలో 2వ తరగతి, ఐరీన్ అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







