ముగ్గురు బంగ్లాదేశీయులకు జీవిత ఖైదు, 54 మందికి జైలుశిక్ష, బహిష్కరణ
- July 23, 2024
యూఏఈ: యూఏఈలో నిరసనలు నిర్వహించిన ముగ్గురు బంగ్లాదేశీయులకు జీవిత ఖైదు, 54 మందికి జైలు శిక్ష ఆనంతరం బహిష్కరిస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. బంగ్లాదేశ్లో ఉద్యోగ రిజర్వేషన్లపై ఇటీవలి అశాంతి సందర్భంగా తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యూఏఈలో ప్రదర్శన నిర్వహించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి నిరసనలో పాల్గొన్నందుకు మరో 53 మందికి కోర్టు 10 ఏళ్లు, ఒక నిందితుడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ తీర్పును ప్రకటించింది. జూలై 22న తమ స్వదేశీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూఏఈలో అనేక వీధుల్లో బంగ్లాదేశీయులు నిరసనలు చేపట్టారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







