సిరియాలో ఘర్షణలు..
- June 15, 2016
సిరియాలోని అలెప్పో ప్రావిన్స్లో ప్రభుత్వ అనుకూల వర్గాలు, ఉగ్రవాదులు, రెబల్స్కు మధ్య జరిగిన ఘర్షణల్లో 24 గంటల్లో దాదాపు 70 మంది మరణించారు. సిరియా ప్రభుత్వ అనుకూల పోరాటం చేసేవారు రష్యా వైమానిక దాడుల సహాయంతో ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న జేతాన్, ఖాలసా గ్రామాలను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చినట్ల సిరియాలో మానవహక్కుల పరిశీలన సంస్థ వెల్లడించింది.
దీంతో సిరియాలో అల్ఖైదాకు చెందిన అల్-నుస్రా ఫ్రంట్ అనే ఉగ్రవాద గ్రూపు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులు చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో చాలా మంది చనిపోయారు. జిహాదిస్ట్లు, రెబల్స్ దక్షిణ అలెప్పోలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ప్రాంతాల్లో గత రాత్రి భారీగా వైమానిక దాడులు జరిగినట్లు సిరియా అబ్జర్వేటరీ వెల్లడించింది. అల్-నుస్రా ఫ్రంట్ ఉగ్రవాదులు లక్ష్యంగా రష్యా వైమానిక దాడులు చేసింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









