పారిస్ ఒలింపిక్స్లో సింధు దూకుడు..
- July 31, 2024
పారిస్: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్లో అదరగొడుతోంది. వరుసగా రెండో గేమ్లోనూ విజయం సాధించింది తెలుగు తేజం. బుధవారం ఎస్తెనియా ప్లేయర్ క్రిస్టిన్ కూబాపై గెలుపొందింది.ఈ గెలుపుతో సింధు ప్రిక్వార్టర్స్(రౌండ్-16)కు దూసుకువెళ్లింది. పారిస్ ఒలింపిక్స్లో 10వ సీడ్గా ఉన్న సింధు, 73వ ర్యాంక్లో ఉన్న క్రిస్టిన్ కూబా పై 21-15, 21-10 తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ కేవలం 34 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం.సింధుకు తొలి గేమ్లో క్రిస్టిన్ ఏ మాత్రం పోరాటం ఇవ్వలేకపోయింది. అయితే..రెండో రౌండ్లో మాత్రం కాస్త ప్రతిఘటించింది. ఆదివారం అబ్దుల్ రజాక్ ఫాతిమాపై సింధు గెలిచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









