దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న షార్జా నివాసి
- August 08, 2024
యూఏఈ: బుధవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కాంకోర్స్ సిలో జరిగిన తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనెస్ట్ సర్ప్రైజ్ డ్రాలో కెనడియన్ జాతీయుడిని మిలియనీర్గా ప్రకటించారు. షార్జాలో ఉన్న కెనడియన్ హిషామ్ అల్షెల్, మిలీనియం మిలియనీర్ సిరీస్ 470లో టికెట్ నంబర్ 4481తో $1 మిలియన్ విజేతగా నిలిచాడు. అతను జూలై 24న టర్కీలోని ఇస్తాంబుల్కి వెళ్లేటప్పుడు కొనుగోలు చేశాడు. 199 నుండి మిలీనియం మిల్లియనీర్ ప్రమోషన్ను గెలుచుకున్న 10వ కెనడియన్ జాతీయురాలు అయిన అల్షెల్హ్ ప్రస్తుతం ఇంకా అందుబాటులోకి రాలేదని నిర్వాహకులు తెలిపారు.
ప్రియా సోమీ.. దుబాయ్లో ఉన్న 35 ఏళ్ల భారతీయ జాతీయురాలు. ఆమె జూలై 18న న్యూఢిల్లీకి వెళ్లే మార్గంలో కొనుగోలు చేసిన ఫైనెస్ట్ సర్ప్రైజ్ సిరీస్ 1887లో టికెట్ నంబర్ 0533తో రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ HSE P400 (శాంటోరిని బ్లాక్) కారును గెలుచుకుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్లో రెగ్యులర్ పార్టిసిపెంట్. సోమీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. "నేను ప్రస్తుతం నమ్మలేకపోతున్నాను. కానీ దుబాయ్ డ్యూటీ ఫ్రీకి చాలా ధన్యవాదాలు." అని ఆమె హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?