ఒమన్ లో తప్పిపోయిన భారతీయురాలు సురక్షితం..పోలీసుల క్లారిటీ!
- August 08, 2024
మస్కట్: తప్పిపోయిన భారతీయ ప్రవాసురాలు గురించి రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించారు. సదరు భారతీయురాలు సురక్షితంగా మరియు క్షేమంగా ఉన్నారని ROP ధృవీకరించింది. ప్రవాసురాలు వ్యక్తిగత కారణాల వల్ల తమ కుటుంబంతో కమ్యూనికేట్ కాలేదని తెలిపారు. "జూలై నెలలో ఒమన్ సుల్తానేట్కు పని చేయడానికి వచ్చిన తర్వాత ఒక భారతీయ ప్రవాసురాలు అదృశ్యమైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రాయల్ ఒమన్ పోలీసులు వెంటనే స్పందించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె తన కుటుంబంతో కమ్యూనికేట్ కాలేదు. ప్రస్తుతం ఆమె మంచి ఆరోగ్యంతో ఉన్నారు.” అని ROP ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







