విశ్వవిద్యాలయ విద్యార్థులకు పారిశ్రామిక ఉత్పత్తిపై శిక్షణ..!
- August 11, 2024
మస్కట్: వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం కొత్త శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. పారిశ్రామిక ఉత్పత్తి ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ప్రోగ్రామ్ రూపొందించబడింది. ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో, పారిశ్రామిక సంస్థలను నిర్వహించడంలో అంతర్జాతీయ అత్యుత్తమ ప్రక్తీసులను పరిచయం చేస్తుందని మంత్రిత్వ శాఖలో రసాయన నిపుణుడు నాడియా బింట్ మొహమ్మద్ అల్-సియాబి తెలిపారు. గ్రాడ్యుయేషన్ విద్యార్థుల సామర్థ్యాలను పెంచడానికి మరియు వారిని లేబర్ మార్కెట్కు సిద్ధం చేయడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలలో ఈ చొరవ భాగమని పేర్కొన్నారు. విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు కూడా అందజేస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









