బహ్రెయిన్లో నర్సయ్యను కాపాడండి.. కేటీఆర్ రిక్వెస్ట్
- August 12, 2024
హైదరాబాద్: బహ్రెయిన్ లో పాస్ పోర్టు పోగొట్టుకుని నరక యాతన అనుభవిస్తున్న సిరిసిల్ల నివాసి నర్సయ్య సమస్యను పరిష్క రించాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. నర్సయ్య పాస్ పోర్ట్ పోవడంతో జైల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
నర్స య్యను భారత్ కు రప్పించేందుకు పార్టీ పరంగా కృషిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏండ్ల మనువాడ నర్సయ్యకు అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు.
నర్సయ్యను వెంటనే దేశానికి రప్పించేలా చూడాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కు కేటీఆర్ ఈ మేరకు లెటర్ రాశారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









