సడెన్గా కళ్లు తిరిగితే అంత ప్రమాదమా.?
- August 20, 2024
కొందరిలో లో బీపీ, హైపర్టెన్షన్, అతిగా నీరసం రావడం వంటి కారణాలు కళ్లు తిరగడానికి కారణాలుగా చెబుతుంటారు. సరైన తిండి తినకపోయినా నీరసంతో కళ్లు తిరుగుతాయ్. కళ్ల ముందు చీకటి కమ్మినట్లుగా అనిపిస్తుంది కొన్ని సెకన్ల పాటు. మరి, ఇది సాధారణ సమస్యయేనా.?
అంటే కాదంటున్నారు నిపుణులు. ఇలా మైండ్ బ్లాంక్ అవ్వడాన్ని అస్సలు అశ్రద్ధ చేయరాదని అంటున్నారు. గుండె నుంచి మెదడుకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్లనే ఇలా జరగుతుందని నిపుణులు చెబుతున్నారు.
న్యూరోలాజికల్ సమస్యగా దీన్ని పరిగణించాలి. మెదడుకు రక్త ప్రసరణ జరిగే రక్త నాళాల్లో బ్లాక్స్ ఏర్పడడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలుంటాయ్. తీవ్రమైన మైగ్రేన్ సమస్యతో బాధపడేవారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయ్.
అలాగే, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువైనప్పుడు కూడా ఇలా జరిగే ప్రమాదముంది. ఆకస్మిక వణుకు, తల తిరగడం, లేదా బ్యాలెన్సింగ్ తప్పడం వంటి లక్షణాలు హార్ట్ స్ట్రోక్కి సంకేతాలు కావచ్చు.
రక్తంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గినా కళ్లు తిరిగే ప్రమాదముంది. కారణం ఏదైనా కళ్లు తిరిగే లక్షణాన్ని అస్సలు లైట్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిన్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









