20 నుంచి ఉద్యోగుల కోసం ప్రత్యేక రైలు

- June 17, 2016 , by Maagulf
20 నుంచి ఉద్యోగుల కోసం ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ప్రత్యేక రైలును ఈనెల 20న రా.8 గంటలకు రైలును రైల్వేమంత్రి సురేష్‌ప్రభు, సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌లో ఉ.5.30 కి బయల్దేరి గుంటూరు మీదుగా ఉ.11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి సా. 5.30కి విజయవాడలో బయల్దేరి గుంటూరు మీదుగా రాత్రి 11.10కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఆదివారం మినహా మిగతా 6రోజులు రైలు నడపాలని ద.మ.రైల్వే నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com