షార్జాలో పూల గోదాముల్లో అగ్ని ప్రమాదం..!
- August 25, 2024
యూఏఈ: షార్జాలోని నాలుగు ఆర్టీపిషియల్ పూల గోదాముల్లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. అధికార యంత్రాంగం మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని షార్జా సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఇండస్ట్రియల్ ఏరియా 17లోని పూల గోదాముల్లో ఉదయం 7.50 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నాలుగు నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుని, మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు