షార్జాలో పూల గోదాముల్లో అగ్ని ప్రమాదం..!
- August 25, 2024
యూఏఈ: షార్జాలోని నాలుగు ఆర్టీపిషియల్ పూల గోదాముల్లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. అధికార యంత్రాంగం మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని షార్జా సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఇండస్ట్రియల్ ఏరియా 17లోని పూల గోదాముల్లో ఉదయం 7.50 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నాలుగు నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుని, మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









