షార్జాలో పూల గోదాముల్లో అగ్ని ప్రమాదం..!
- August 25, 2024
యూఏఈ: షార్జాలోని నాలుగు ఆర్టీపిషియల్ పూల గోదాముల్లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. అధికార యంత్రాంగం మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని షార్జా సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఇండస్ట్రియల్ ఏరియా 17లోని పూల గోదాముల్లో ఉదయం 7.50 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నాలుగు నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుని, మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









