బ్యాంక్ కార్డ్ స్కామ్..ఆసియా వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష..!
- August 25, 2024
మనామా: 1,000 బహ్రెయిన్ దీనార్లకు పైగా మోసగించిన బ్యాంక్ కార్డ్ స్కామ్లో పాల్గొన్నందుకు ఆసియా వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్షను హైకోర్టు అప్పీల్ కోర్టు సమర్థించింది. ఫేక్ ఫోన్ కాల్ ద్వారా బాధితురాలిని మోసం చేసేందుకు నిందితుడు తన సహచరుడికి సహకరించాడని, ఇది నిధుల చోరీకి దారితీసిందని కోర్టు తెలిపింది. ఫేక్ లింక్ క్లిక్ చేసి రహస్య సమాచారాన్ని నమోదు చేయగానే బాధితుడి ఖాతా నుండి 1,000 దినార్లకు పైగా విత్డ్రా అయ్యాయి. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీకి రిపోర్టు చేశాడు. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితుడిని పట్టుకోవడంతో స్కామ్లో అతని ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు. అతను బహ్రెయిన్ వెలుపల ఒక గుర్తుతెలియని వ్యక్తితో సహకరిస్తూ ఒక పెద్ద ఆపరేషన్లో భాగమైనట్లు విచారణలో గుర్తించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు