ఒమన్ ఆకస్మిక వరదలలో ఇద్దరు ఎమిరాటీలు మృతి..!
- August 26, 2024
మస్కట్: ఒమన్లో విషాదక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు హైకర్లలో ఇద్దరు ఎమిరాటీలు ఉన్నారు. నిజ్వాలోని వాడి తనూఫ్లో భారీ వర్షాలను నేపథ్యంలో 16 మంది పర్వతారోహకుల బృందంలో ఇద్దరు ఎమిరాటీలు ఖలీద్ అల్ మన్సూరీ, సేలం అల్ జర్రాఫ్తో సహా నలుగురు మరణించారని రాయల్ ఒమన్ పోలీసులు X లో తెలిపారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరియు పోలీసు విమానంలో నిజ్వా రిఫరెన్స్ ఆసుపత్రికి తరలించి నట్టు తెలిపారు. యూఏఈ మాజీ హ్యాండ్బాల్ ఆటగాడు, జావెలిన్ ఛాంపియన్ అయిన ఖలీద్ అల్ మన్సూరీ.. సాహస క్రీడల ఔత్సాహికుడు సేలం అల్ జర్రాఫ్ ఇద్దరూ తమ తమ కమ్యూనిటీలలో ప్రసిద్ధ వ్యక్తులు. ఒమన్ నుండి వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చిన తర్వాత వారి అంత్యక్రియలు అబుదాబి, రస్ అల్ ఖైమాలో నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









