7,50,000 KD విలువైన 60 కిలోల డ్రగ్స్ సీజ్..!
- August 26, 2024
కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోర్ట్ ద్వారా యూరోపియన్ దేశం నుండి కువైట్కు డ్రగ్స్ స్మగ్లింగ్ ను అధికారులు అడ్డుకున్నారు. ఐదుగురు నిందితులతో కూడిన క్రిమినల్ ముఠాను క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ అరెస్టు చేసింది. వారిలో ఇద్దరు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. వారు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరించారని వెల్లడించారు. నిందితుల వద్ద సుమారు 60 కిలోల గంజాయి మరియు హషీష్ స్వాధీనం చేసుకున్నట్టు, దీని మార్కెట్ విలువ 750,000 కువైట్ దినార్లు ఉంటందని తెలిపారు.నిందితులందరినీ మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను డ్రగ్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి రెఫర్ చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు