తిరుమల భక్తులకు షాక్..లడ్డులపై ఆంక్షలు..ఇకపై ఆధార్ ఉంటేనే!
- August 29, 2024
తిరుమల శ్రీవారి భక్తులుకు షాక్ ఇచ్చింది టిటిడి పాలక మండలి. భక్తులుకు కోరినన్ని లడ్డులు జారి విధానం పై ఆంక్షలు విధించింది టిటిడి పాలక మండలి.
తిరుమలకు చాలా సంఖ్యలో భక్తులు వస్తూంటారు. ఈ తరుణంలోనే.. ఒక్కో భక్తుడు తమకు నచ్చినన్ని లడ్డూలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తాడు.
అయితే.. అలాంటి తిరుమల శ్రీవారి భక్తులుకు షాక్ ఇచ్చింది టిటిడి పాలక మండలి. ఇక పై ఆధార్ కార్డు వుంటేనే భక్తులకు అదనపు లడ్డులు ఇవ్వనుంది టిటిడి పాలక మండలి. ఒక భక్తుడికి రెండు లడ్డులు మాత్రమే జారి చేస్తూన్నది టిటిడి పాలక మండలి. ఒక్కసారి లడ్డు తీసుకుంటే నెల రోజులు పాటు లడ్డు పోందే అవకాశం లేదంటున్నారు కౌంటర్ సిబ్బంది. ఇక టిటిడి పాలక మండలి తాజా నిర్ణయం పై మండిపడుతున్నారు తిరుమల శ్రీ వారి భక్తులు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







