ఒమన్ తీరానికి 1,000 కి.మీ దూరంలో అల్పపీడనం..!
- August 30, 2024
మస్కట్: ప్రస్తుతం భారత ఉపఖండానికి వాయువ్య దిశలో 1,000 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో తుఫానుగా మారవచ్చని పౌర విమానయాన అథారిటీ (CAA) హెచ్చరించింది. ఇది పశ్చిమ దిశగా ఒమన్ సముద్రం వైపు కదులుతుందని అంచనా వేసారు. రాబోయే రోజుల్లో ఒమన్ తీరం వైపు వచ్చే అవకాశం 60% ఉందని తెలిపింది. దీని ప్రభావంతో సుల్తానేట్ ఉత్తర గవర్నరేట్లలో సెప్టెంబరు 1 నుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







