జానపద గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
- August 30, 2024
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) ఆవిష్కరించారు. జానపద కళాకారుడు కుమారస్వామి ఐదు వేల చరణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని రచించి.. దానిని పుస్తకంగా రూపొందించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. అలాగే భానుమూర్తి రచించిన ‘జయ సేనాపతి’ నవలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







