జానపద గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
- August 30, 2024
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) ఆవిష్కరించారు. జానపద కళాకారుడు కుమారస్వామి ఐదు వేల చరణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని రచించి.. దానిని పుస్తకంగా రూపొందించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. అలాగే భానుమూర్తి రచించిన ‘జయ సేనాపతి’ నవలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్







