జానపద గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

- August 30, 2024 , by Maagulf
జానపద గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) ఆవిష్కరించారు. జానపద కళాకారుడు కుమారస్వామి ఐదు వేల చరణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని రచించి.. దానిని పుస్తకంగా రూపొందించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. అలాగే భానుమూర్తి రచించిన ‘జయ సేనాపతి’ నవలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com