జానపద గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
- August 30, 2024
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) ఆవిష్కరించారు. జానపద కళాకారుడు కుమారస్వామి ఐదు వేల చరణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని రచించి.. దానిని పుస్తకంగా రూపొందించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. అలాగే భానుమూర్తి రచించిన ‘జయ సేనాపతి’ నవలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!