ఒమన్లో పెట్టుబడులు.. భారతీయ వ్యాపారులకు ఆహ్వానం
- August 31, 2024
ముంబయి: సుల్తానేట్లో విదేశీ పెట్టుబడిదారులకు అనేక అవకాశాలు ఉన్నాయని పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఒమన్లోని వాణిజ్య, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక శాఖ మంత్రి కైస్ మహమ్మద్ అల్ యూసెఫ్ భారతీయ వ్యాపార సంస్థలను ఆహ్వానించారు. మైనింగ్ నుండి ఇంజనీరింగ్ వరకు భారీ పరిశ్రమ వరకు ఒమన్ వ్యాపార సంస్థలకు తలుపులు తెరిచిందని ఒమన్ వాణిజ్య మంత్రి ముంబైలో శుక్రవారం జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సమావేశంలో తెలిపారు. “అరేబియా సముద్రం మీదుగా భారతదేశంతో చారిత్రాత్మక సంబంధాలను కలిగి ఉన్నాయి. ఒమన్కు భారతదేశం చాలా ముఖ్యమైనది. హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతని మెజెస్టి సందర్శించిన మొదటి అరబ్యేతర దేశం భారతదేశం.”అని మంత్రి వివరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని హిస్ మెజెస్టి సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ కలిసినప్పుడు క్రికెట్ గురించి చర్చించారని, భారత ఆటగాళ్ల సంతకంతో కూడిన క్రికెట్ బ్యాట్ను భారత ప్రధాని తన మెజెస్టికి బహూకరించారని ఆయన గుర్తు చేశారు.
తాజా వార్తలు
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?







