ఒమన్-ఇండియా బిజినెస్ ఫోరమ్.. పెట్టుబడి అవకాశాలకు పిలుపు..!
- September 04, 2024
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) ఆధ్వర్యంలో ఒమన్-ఇండియా బిజినెస్ ఫోరమ్ మస్కట్లో జరిగింది. వాణిజ్య రంగాలలో రెండు దేశాల మధ్య ఉమ్మడి పెట్టుబడి అవకాశాలను ఫోరమ్ సమీక్షించింది. ఆహార భద్రత, బిల్డింగ్ మెటీరియల్స్, పెట్రోలియం మరియు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, ఆభరణాలు, టెక్స్టైల్ మరియు ప్లాస్టిక్ పరిశ్రమలు వంటి కీలక రంగాలలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఒమానీ, భారతీయ కంపెనీలకు ఫోరమ్ వేదికగా ఉందని OCCI బోర్డు సభ్యుడు ఇంజి. రిధా జుమా అల్ సలేహ్ తెలిపారు.
రెండు దేశాలు ఇటీవల ద్వైపాక్షిక వాణిజ్యంలో గణనీయమైన వృద్ధిని సాధించాయని, సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నాయని అల్ సలేహ్ తెలిపారు. 2024 చివరి నాటికి ద్వైపాక్షిక వాణిజ్య మార్పిడి విలువ RO 1.2 బిలియన్ ($3.1 బిలియన్) వద్ద ఉందని ఆయన స్పష్టం చూపారు. పెట్టుబడి అవకాశాలను అంచనా వేయడం వంటి చర్యలపై చర్చించడానికి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించినట్లు అల్ సలేహ్ చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







