ఒమన్-ఇండియా బిజినెస్ ఫోరమ్.. పెట్టుబడి అవకాశాలకు పిలుపు..!
- September 04, 2024
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) ఆధ్వర్యంలో ఒమన్-ఇండియా బిజినెస్ ఫోరమ్ మస్కట్లో జరిగింది. వాణిజ్య రంగాలలో రెండు దేశాల మధ్య ఉమ్మడి పెట్టుబడి అవకాశాలను ఫోరమ్ సమీక్షించింది. ఆహార భద్రత, బిల్డింగ్ మెటీరియల్స్, పెట్రోలియం మరియు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, ఆభరణాలు, టెక్స్టైల్ మరియు ప్లాస్టిక్ పరిశ్రమలు వంటి కీలక రంగాలలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఒమానీ, భారతీయ కంపెనీలకు ఫోరమ్ వేదికగా ఉందని OCCI బోర్డు సభ్యుడు ఇంజి. రిధా జుమా అల్ సలేహ్ తెలిపారు.
రెండు దేశాలు ఇటీవల ద్వైపాక్షిక వాణిజ్యంలో గణనీయమైన వృద్ధిని సాధించాయని, సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నాయని అల్ సలేహ్ తెలిపారు. 2024 చివరి నాటికి ద్వైపాక్షిక వాణిజ్య మార్పిడి విలువ RO 1.2 బిలియన్ ($3.1 బిలియన్) వద్ద ఉందని ఆయన స్పష్టం చూపారు. పెట్టుబడి అవకాశాలను అంచనా వేయడం వంటి చర్యలపై చర్చించడానికి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించినట్లు అల్ సలేహ్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







