ప్రజారోగ్యానికి హాని.. అబుదాబిలో రెస్టారెంట్ సీజ్
- September 05, 2024
యూఏఈ: ఆహార చట్టాలను ఉల్లంఘించినందుకు రాజధాని నగరంలో ఒక రెస్టారెంట్ను అబుదాబి అథారిటీ సీజ్ చేసింది. అబుదాబిలోని ఖలీదియా ప్రాంతంలో ఉన్న అమీర్ అల్ షామ్ రెస్టారెంట్, గ్రిల్స్ను పరిపాలనాపరంగా మూసివేయాలని అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) ఆదేశించింది. అబుదాబి ఎమిరేట్లోని ఫుడ్ సంబంధిత చట్టాలకు సంబంధించి 2008 నాటి చట్టం నంబర్ (2)ను రెస్టారెంట్ ఉల్లంఘిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ రెస్టారెంట్ పద్ధతులు ప్రజారోగ్యానికి ప్రమాదాన్ని కలిగించేలా ఉన్నాయని అధికారుల తనిఖీల్లో గుర్తించినట్టు అధికారులు తమ నివేదికల్లో వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







