ప్రజారోగ్యానికి హాని.. అబుదాబిలో రెస్టారెంట్ సీజ్
- September 05, 2024యూఏఈ: ఆహార చట్టాలను ఉల్లంఘించినందుకు రాజధాని నగరంలో ఒక రెస్టారెంట్ను అబుదాబి అథారిటీ సీజ్ చేసింది. అబుదాబిలోని ఖలీదియా ప్రాంతంలో ఉన్న అమీర్ అల్ షామ్ రెస్టారెంట్, గ్రిల్స్ను పరిపాలనాపరంగా మూసివేయాలని అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) ఆదేశించింది. అబుదాబి ఎమిరేట్లోని ఫుడ్ సంబంధిత చట్టాలకు సంబంధించి 2008 నాటి చట్టం నంబర్ (2)ను రెస్టారెంట్ ఉల్లంఘిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ రెస్టారెంట్ పద్ధతులు ప్రజారోగ్యానికి ప్రమాదాన్ని కలిగించేలా ఉన్నాయని అధికారుల తనిఖీల్లో గుర్తించినట్టు అధికారులు తమ నివేదికల్లో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్
- దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ ప్రభుత్వం తొలి ఒప్పందం..
- సిగ్నల్ లేకున్నా కాల్స్, ఇంటర్నెట్ సేవలు
- గ్రామసభల సమావేశాలను పరిశీలించిన సీపీ సుధీర్ బాబు
- జద్దాఫ్లోని షేక్ జాయెద్ రోడ్లో ప్రాపర్టీ ధరలు పెరుగుతాయి?
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ పౌరులకు సహాయం..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిని కలిసిన ఇండియన్ డేంటిస్ట్ బృందం..!!
- ఖతార్ ఒల్డ్ దోహా పోర్ట్లో ఆకట్టుకుంటున్న కైట్ ఫెస్టివల్..!!
- పాస్పోర్టులు, సీల్స్ ఫోర్జరీ..ఐదుగురికి జైలుశిక్ష..!!
- 160 దేశాల కార్మికుల కోసం 'ప్రొఫెషనల్ వెరిఫికేషన్' సర్వీస్..సౌదీ అరేబియా