కువైట్ లో బయోమెట్రిక్స్ కు 8 లక్షల మంది ప్రవాసులు దూరం .!
- September 05, 2024
కువైట్: దాదాపు 800,000 మంది నివాసితులు ఇప్పటికీ తమ బయోమెట్రిక్ వేలిముద్రలను తీసుకోలేదని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టరేట్లోని వ్యక్తిగత పరిశోధన విభాగం డైరెక్టర్ బ్రిగ్ జనరల్ నయీఫ్ అల్-ముతైరి తెలిపారు. దాదాపు 1,068,000 మండివి పూర్తయ్యాయి. పౌరుల విషయానికొస్తే, సుమారు 800,000 మంది కువైటీలు తమ బయోమెట్రిక్ నమోదును పూర్తి చేసారు.ఇంకా 175,000 మంది పౌరులు బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంది. పౌరులు తమ బయోమెట్రిక్ నమోదును పూర్తి చేయడానికి గడువు సెప్టెంబర్ 30, నివాసితులకు డిసెంబర్ 31 వరకు సమయం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించినట్లుగా సంబంధిత గడువులోగా బయోమెట్రిక్ నమోదును పూర్తి చేయని వారి కోసం అన్ని లావాదేవీలు నిలిపివేయబడతాయని అల్-ముతైరీ చెప్పారు.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!