కువైట్ లో బయోమెట్రిక్స్ కు 8 లక్షల మంది ప్రవాసులు దూరం .!
- September 05, 2024
కువైట్: దాదాపు 800,000 మంది నివాసితులు ఇప్పటికీ తమ బయోమెట్రిక్ వేలిముద్రలను తీసుకోలేదని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టరేట్లోని వ్యక్తిగత పరిశోధన విభాగం డైరెక్టర్ బ్రిగ్ జనరల్ నయీఫ్ అల్-ముతైరి తెలిపారు. దాదాపు 1,068,000 మండివి పూర్తయ్యాయి. పౌరుల విషయానికొస్తే, సుమారు 800,000 మంది కువైటీలు తమ బయోమెట్రిక్ నమోదును పూర్తి చేసారు.ఇంకా 175,000 మంది పౌరులు బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంది. పౌరులు తమ బయోమెట్రిక్ నమోదును పూర్తి చేయడానికి గడువు సెప్టెంబర్ 30, నివాసితులకు డిసెంబర్ 31 వరకు సమయం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించినట్లుగా సంబంధిత గడువులోగా బయోమెట్రిక్ నమోదును పూర్తి చేయని వారి కోసం అన్ని లావాదేవీలు నిలిపివేయబడతాయని అల్-ముతైరీ చెప్పారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









