కువైట్ లో బయోమెట్రిక్స్ కు 8 లక్షల మంది ప్రవాసులు దూరం .!
- September 05, 2024
కువైట్: దాదాపు 800,000 మంది నివాసితులు ఇప్పటికీ తమ బయోమెట్రిక్ వేలిముద్రలను తీసుకోలేదని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టరేట్లోని వ్యక్తిగత పరిశోధన విభాగం డైరెక్టర్ బ్రిగ్ జనరల్ నయీఫ్ అల్-ముతైరి తెలిపారు. దాదాపు 1,068,000 మండివి పూర్తయ్యాయి. పౌరుల విషయానికొస్తే, సుమారు 800,000 మంది కువైటీలు తమ బయోమెట్రిక్ నమోదును పూర్తి చేసారు.ఇంకా 175,000 మంది పౌరులు బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంది. పౌరులు తమ బయోమెట్రిక్ నమోదును పూర్తి చేయడానికి గడువు సెప్టెంబర్ 30, నివాసితులకు డిసెంబర్ 31 వరకు సమయం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించినట్లుగా సంబంధిత గడువులోగా బయోమెట్రిక్ నమోదును పూర్తి చేయని వారి కోసం అన్ని లావాదేవీలు నిలిపివేయబడతాయని అల్-ముతైరీ చెప్పారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..