అమెరికన్ ఫుట్బాల్ మ్యాచ్కు వేదికగా హైదరాబాద్
- June 19, 2016
హైదరాబాద్ తొలిసారిగా అంతర్జాతీయ అమెరికన్ ఫుట్బాల్ మ్యాచ్కు వేదిక అయింది. గచ్చీబౌలీ స్టేడియంలో ఇండియా వర్సెస్ దుబాయ్ మధ్య రసవత్తరంగా సాగిన మ్యాచ్లో దుబాయ్ విజేతగా నిలిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎంపీ జితేందర్ రెడ్డి క్రీడాకారులతో కరచాలనం చేస్తూ గ్రౌండ్లో సందడి చేశారు. క్రీడలను ప్రొత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే









