సెప్టెంబర్ 28 వరకు 'గ్రీన్ మౌంటైన్ దానిమ్మ హార్వెస్ట్'..పోటెత్తిన సందర్శకులు..!!
- September 15, 2024
మస్కట్: ‘రోమానా’ ఈవెంట్లో భాగంగా ‘గ్రీన్ మౌంటెన్ దానిమ్మ హార్వెస్ట్’ కార్యక్రమం అల్ దఖిలియా గవర్నరేట్లోని అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 వరకు ఇది కొనసాగుతుంది. టూరిజం అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కంపెనీ (జానేన్) ఫీల్డ్ వర్క్ టీమ్ హెడ్ ఖలీద్ బిన్ హమద్ అల్ అగ్బరీ మాట్లాడుతూ.. రెండవ ఎడిషన్ సందర్భంగా పండ్ల కోత మొదటి రోజు విలాయత్ లో సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చారని తెలిపారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ పర్యాటక సంస్కృతిని వ్యాప్తి చేయడం, పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేకమైన అనుభవాలను అందించడం లక్ష్యంగా అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్లోని వ్యవసాయ పర్యాటక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









