సెప్టెంబర్ 28 వరకు 'గ్రీన్ మౌంటైన్ దానిమ్మ హార్వెస్ట్'..పోటెత్తిన సందర్శకులు..!!
- September 15, 2024
మస్కట్: ‘రోమానా’ ఈవెంట్లో భాగంగా ‘గ్రీన్ మౌంటెన్ దానిమ్మ హార్వెస్ట్’ కార్యక్రమం అల్ దఖిలియా గవర్నరేట్లోని అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 వరకు ఇది కొనసాగుతుంది. టూరిజం అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కంపెనీ (జానేన్) ఫీల్డ్ వర్క్ టీమ్ హెడ్ ఖలీద్ బిన్ హమద్ అల్ అగ్బరీ మాట్లాడుతూ.. రెండవ ఎడిషన్ సందర్భంగా పండ్ల కోత మొదటి రోజు విలాయత్ లో సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చారని తెలిపారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ పర్యాటక సంస్కృతిని వ్యాప్తి చేయడం, పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేకమైన అనుభవాలను అందించడం లక్ష్యంగా అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్లోని వ్యవసాయ పర్యాటక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







