సెప్టెంబర్ 28 వరకు 'గ్రీన్ మౌంటైన్ దానిమ్మ హార్వెస్ట్'..పోటెత్తిన సందర్శకులు..!!
- September 15, 2024
మస్కట్: ‘రోమానా’ ఈవెంట్లో భాగంగా ‘గ్రీన్ మౌంటెన్ దానిమ్మ హార్వెస్ట్’ కార్యక్రమం అల్ దఖిలియా గవర్నరేట్లోని అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 వరకు ఇది కొనసాగుతుంది. టూరిజం అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కంపెనీ (జానేన్) ఫీల్డ్ వర్క్ టీమ్ హెడ్ ఖలీద్ బిన్ హమద్ అల్ అగ్బరీ మాట్లాడుతూ.. రెండవ ఎడిషన్ సందర్భంగా పండ్ల కోత మొదటి రోజు విలాయత్ లో సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చారని తెలిపారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ పర్యాటక సంస్కృతిని వ్యాప్తి చేయడం, పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేకమైన అనుభవాలను అందించడం లక్ష్యంగా అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్లోని వ్యవసాయ పర్యాటక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









