సెప్టెంబర్ 28 వరకు 'గ్రీన్ మౌంటైన్ దానిమ్మ హార్వెస్ట్'..పోటెత్తిన సందర్శకులు..!!
- September 15, 2024
మస్కట్: ‘రోమానా’ ఈవెంట్లో భాగంగా ‘గ్రీన్ మౌంటెన్ దానిమ్మ హార్వెస్ట్’ కార్యక్రమం అల్ దఖిలియా గవర్నరేట్లోని అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 వరకు ఇది కొనసాగుతుంది. టూరిజం అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కంపెనీ (జానేన్) ఫీల్డ్ వర్క్ టీమ్ హెడ్ ఖలీద్ బిన్ హమద్ అల్ అగ్బరీ మాట్లాడుతూ.. రెండవ ఎడిషన్ సందర్భంగా పండ్ల కోత మొదటి రోజు విలాయత్ లో సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చారని తెలిపారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ పర్యాటక సంస్కృతిని వ్యాప్తి చేయడం, పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేకమైన అనుభవాలను అందించడం లక్ష్యంగా అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్లోని వ్యవసాయ పర్యాటక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు







