షిప్ సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేసిన యూఏఈ రెస్క్యూ టీమ్..!!
- September 16, 2024
యూఏఈ: నేషనల్ గార్డ్ కు చెందిన నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వాణిజ్య నౌకలోని సిబ్బందిని రక్షించింది. ఉక్రెయిన్ కు చెందిన ఓడ యూఏఈ ప్రాదేశిక జలాలను దాటుతున్న క్రమంలో అందులోని సిబ్బంది అనారోగ్యానికి గురయ్యారు. సమాచారం అందగానే వెంటనే రంగంలోకి దిగి సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేసి చికిత్స కోసం అబుదాబిలోని షేక్ షఖ్బౌట్ మెడికల్ సిటీకి తరలించినట్టు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









