షిప్ సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేసిన యూఏఈ రెస్క్యూ టీమ్..!!
- September 16, 2024
యూఏఈ: నేషనల్ గార్డ్ కు చెందిన నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వాణిజ్య నౌకలోని సిబ్బందిని రక్షించింది. ఉక్రెయిన్ కు చెందిన ఓడ యూఏఈ ప్రాదేశిక జలాలను దాటుతున్న క్రమంలో అందులోని సిబ్బంది అనారోగ్యానికి గురయ్యారు. సమాచారం అందగానే వెంటనే రంగంలోకి దిగి సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేసి చికిత్స కోసం అబుదాబిలోని షేక్ షఖ్బౌట్ మెడికల్ సిటీకి తరలించినట్టు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









