షిప్ సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేసిన యూఏఈ రెస్క్యూ టీమ్..!!
- September 16, 2024
యూఏఈ: నేషనల్ గార్డ్ కు చెందిన నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వాణిజ్య నౌకలోని సిబ్బందిని రక్షించింది. ఉక్రెయిన్ కు చెందిన ఓడ యూఏఈ ప్రాదేశిక జలాలను దాటుతున్న క్రమంలో అందులోని సిబ్బంది అనారోగ్యానికి గురయ్యారు. సమాచారం అందగానే వెంటనే రంగంలోకి దిగి సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేసి చికిత్స కోసం అబుదాబిలోని షేక్ షఖ్బౌట్ మెడికల్ సిటీకి తరలించినట్టు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడించింది.
తాజా వార్తలు
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు







