సెప్టెంబర్ 21 నుండి దోహా ఉమెన్ ఫోరమ్ 2024..!!
- September 16, 2024
దోహా: దోహా ఉమెన్ ఫోరమ్ తన 7వ ఎడిషన్ను 'మహిళలలో పెట్టుబడి పెట్టండి: శాంతి, భద్రతలకు మార్గం' అనే థీమ్తో ప్రపంచ మహిళాసమాజాన్ని బలోపేతం చేయడంలో మహిళల పాత్రను హైలైట్ చేస్తుంది. దోహాలో మహిళల కోసం అతిపెద్ద ఈవెంట్గా పిలువబడే ఈ ఫోరమ్లో పలువురు ప్రముఖ పరిశ్రమ హెడ్స్, వ్యవస్థాపకులు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 21, 22 తేదీలలో దోహాలోని ది వెస్టిన్ దోహా హోటల్ & స్పాలో నిర్వహించనున్నట్టు దోహా ఉమెన్ ఫోరమ్ వ్యవస్థాపకురాలు కొంచితా పోన్స్ తెలిపారు. మహిళలను ఒక చోటకు చేర్చటం, సాధికారత కల్పించడం ద్వారా ఫోరమ్ సంవత్సరాలుగా గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









