సెప్టెంబర్ 21 నుండి దోహా ఉమెన్ ఫోరమ్ 2024..!!
- September 16, 2024
దోహా: దోహా ఉమెన్ ఫోరమ్ తన 7వ ఎడిషన్ను 'మహిళలలో పెట్టుబడి పెట్టండి: శాంతి, భద్రతలకు మార్గం' అనే థీమ్తో ప్రపంచ మహిళాసమాజాన్ని బలోపేతం చేయడంలో మహిళల పాత్రను హైలైట్ చేస్తుంది. దోహాలో మహిళల కోసం అతిపెద్ద ఈవెంట్గా పిలువబడే ఈ ఫోరమ్లో పలువురు ప్రముఖ పరిశ్రమ హెడ్స్, వ్యవస్థాపకులు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 21, 22 తేదీలలో దోహాలోని ది వెస్టిన్ దోహా హోటల్ & స్పాలో నిర్వహించనున్నట్టు దోహా ఉమెన్ ఫోరమ్ వ్యవస్థాపకురాలు కొంచితా పోన్స్ తెలిపారు. మహిళలను ఒక చోటకు చేర్చటం, సాధికారత కల్పించడం ద్వారా ఫోరమ్ సంవత్సరాలుగా గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









