సెప్టెంబర్ 21 నుండి దోహా ఉమెన్ ఫోరమ్ 2024..!!
- September 16, 2024
దోహా: దోహా ఉమెన్ ఫోరమ్ తన 7వ ఎడిషన్ను 'మహిళలలో పెట్టుబడి పెట్టండి: శాంతి, భద్రతలకు మార్గం' అనే థీమ్తో ప్రపంచ మహిళాసమాజాన్ని బలోపేతం చేయడంలో మహిళల పాత్రను హైలైట్ చేస్తుంది. దోహాలో మహిళల కోసం అతిపెద్ద ఈవెంట్గా పిలువబడే ఈ ఫోరమ్లో పలువురు ప్రముఖ పరిశ్రమ హెడ్స్, వ్యవస్థాపకులు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 21, 22 తేదీలలో దోహాలోని ది వెస్టిన్ దోహా హోటల్ & స్పాలో నిర్వహించనున్నట్టు దోహా ఉమెన్ ఫోరమ్ వ్యవస్థాపకురాలు కొంచితా పోన్స్ తెలిపారు. మహిళలను ఒక చోటకు చేర్చటం, సాధికారత కల్పించడం ద్వారా ఫోరమ్ సంవత్సరాలుగా గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







