ఈద్ కానుకలు..
- June 19, 2016
రంజాన్ సందర్భంగా ప్రభుత్వం పేద ముస్లిం కుటుంబాల్లో పండుగ రోజు కొత్త బట్టలు ధరించాలనే ఉద్ధేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కుటుంబాలకు బట్టల కానుకలు పంపిణీ చేయనుంది. ప్రతి ప్యాకేట్లో కుర్తా పైజామా, చీర.. జాకెట్, షేట్, షేల్వర్, చున్ని అందిస్తున్నారు. ఈ మొత్తం ప్యాకెట్ విలువ రూ.395గా ఉంది. ఈ సారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ఈద్ కానుకలు అందజేయనున్నారు.జిల్లాల్లో ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షలో పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన ప్రదేశాల్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ పర్యవేక్షలో పంపిణీ చేస్తారు.ప్రభుత్వం కానుకల పంపిణీ కోసం తేదీ ప్రకటించ లేదు. ప్రటించిన అనంతరం పంపిణీ షురూ కానుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









