ఈద్ కానుకలు..
- June 19, 2016
రంజాన్ సందర్భంగా ప్రభుత్వం పేద ముస్లిం కుటుంబాల్లో పండుగ రోజు కొత్త బట్టలు ధరించాలనే ఉద్ధేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కుటుంబాలకు బట్టల కానుకలు పంపిణీ చేయనుంది. ప్రతి ప్యాకేట్లో కుర్తా పైజామా, చీర.. జాకెట్, షేట్, షేల్వర్, చున్ని అందిస్తున్నారు. ఈ మొత్తం ప్యాకెట్ విలువ రూ.395గా ఉంది. ఈ సారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ఈద్ కానుకలు అందజేయనున్నారు.జిల్లాల్లో ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షలో పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన ప్రదేశాల్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ పర్యవేక్షలో పంపిణీ చేస్తారు.ప్రభుత్వం కానుకల పంపిణీ కోసం తేదీ ప్రకటించ లేదు. ప్రటించిన అనంతరం పంపిణీ షురూ కానుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







