అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి..
- June 19, 2016
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో సోమవారం ఉదయం ఓ మినీ బస్సులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర సర్వీసులు, భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు బస్సులో కార్యాలయాలకు వెళుతుండగా ఈ పేలుడు సంభవించిందని పోలీసు అధికారులు తెలిపారు.మృతులను ఇంకా గుర్తించలేదు. రంజాన్ మాసంలో ఈ ఘోరం చోటుచేసుకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాలిబన్ నేత ముల్లా అక్తర్ మన్సూర్ మృతికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. .
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







