పాఠశాల ట్రాఫిక్.. పర్యవేక్షించేందుకు 270 నిఘా కెమెరాలు..!!
- September 17, 2024
కువైట్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంతో ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షించడానికి, ప్రమాదాలు మరియు వాహనాల బ్రేక్డౌన్లను నిర్వహించడానికి 270 నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఆపరేషన్స్ విభాగంలో సెంట్రల్ కంట్రోల్ మేనేజ్మెంట్ విభాగం అధిపతి మేజర్ ఇంజనీర్ అలీ అల్-ఖత్తాన్ ప్రకటించారు. ముఖ్యంగా ఫిఫ్త్ రింగ్ రోడ్, ఫహాహీల్ రోడ్ మరియు కింగ్ ఫహద్ ఎక్స్ప్రెస్వే వంటి ప్రధాన ఎక్స్ప్రెస్వేలలో అధిక ట్రాఫిక్ ప్రాంతాలను పర్యవేక్షించడం, రద్దీని గుర్తించడంలో కెమెరాలు కీలకంగా ఉంటాయన్నారు. రియల్ టైమ్ మానిటరింగ్తో ట్రాఫిక్ సిగ్నల్స్లో సర్దుబాట్లు, ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి తక్షణమే పెట్రోలింగ్లను పంపడం ద్వారా ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









