శర్వా కొత్త ప్రాజెక్ట్.! ఈ సారి ప్యాన్ ఇండియా టార్గెట్.!
- September 21, 2024
సంపత్ నంది డైరెక్షన్లో శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని కె.కె.రాధా మోహన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాకి సంబంధించిన లైనప్ సంపత్ నంది ముందే వెల్లడించేశారు.
1960 బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథ వుండబోతోందనీ తెలుస్తోంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంపత్ నంది ఈ సినిమాని పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు.
యూనిక్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. శర్వా 38వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా శర్వా కెరీర్లోనే తొలి ప్యాన్ ఇండియా మూవీగా పరిగణించొచ్చు.
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ఫెయిల్యూర్ చవి చూసిన శర్వా ఈ సినిమా కోసం రెట్రో లుక్స్తో మేకోవర్ కానున్నాడట. హీరోయిన్ తదితర వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







