శర్వా కొత్త ప్రాజెక్ట్.! ఈ సారి ప్యాన్ ఇండియా టార్గెట్.!
- September 21, 2024
సంపత్ నంది డైరెక్షన్లో శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని కె.కె.రాధా మోహన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాకి సంబంధించిన లైనప్ సంపత్ నంది ముందే వెల్లడించేశారు.
1960 బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథ వుండబోతోందనీ తెలుస్తోంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంపత్ నంది ఈ సినిమాని పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు.
యూనిక్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. శర్వా 38వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా శర్వా కెరీర్లోనే తొలి ప్యాన్ ఇండియా మూవీగా పరిగణించొచ్చు.
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ఫెయిల్యూర్ చవి చూసిన శర్వా ఈ సినిమా కోసం రెట్రో లుక్స్తో మేకోవర్ కానున్నాడట. హీరోయిన్ తదితర వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









