2,000 దిర్హామ్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- September 22, 2024
యూఏఈ: నిర్లక్ష్యపు డ్రైవింగ్, నివాస ప్రాంతాలలో అలజడి సృష్టించడం మానుకోవాలని వాహనదారులను అబుదాబి పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి ప్రవర్తనకు పాల్పడే డ్రైవర్లకు 2,000 దిర్హామ్లు జరిమానా విధించబడుతుందని, వారి లైసెన్స్పై 12 బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు.ఈ మేరకు X లో 1.25 నిమిషాల అవగాహన వీడియోను పోస్ట్ చేశారు.నివాస ప్రాంతాలలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!