2,000 దిర్హామ్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- September 22, 2024
యూఏఈ: నిర్లక్ష్యపు డ్రైవింగ్, నివాస ప్రాంతాలలో అలజడి సృష్టించడం మానుకోవాలని వాహనదారులను అబుదాబి పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి ప్రవర్తనకు పాల్పడే డ్రైవర్లకు 2,000 దిర్హామ్లు జరిమానా విధించబడుతుందని, వారి లైసెన్స్పై 12 బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు.ఈ మేరకు X లో 1.25 నిమిషాల అవగాహన వీడియోను పోస్ట్ చేశారు.నివాస ప్రాంతాలలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









