2,000 దిర్హామ్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- September 22, 2024
యూఏఈ: నిర్లక్ష్యపు డ్రైవింగ్, నివాస ప్రాంతాలలో అలజడి సృష్టించడం మానుకోవాలని వాహనదారులను అబుదాబి పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి ప్రవర్తనకు పాల్పడే డ్రైవర్లకు 2,000 దిర్హామ్లు జరిమానా విధించబడుతుందని, వారి లైసెన్స్పై 12 బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు.ఈ మేరకు X లో 1.25 నిమిషాల అవగాహన వీడియోను పోస్ట్ చేశారు.నివాస ప్రాంతాలలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









