2,000 దిర్హామ్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- September 22, 2024
యూఏఈ: నిర్లక్ష్యపు డ్రైవింగ్, నివాస ప్రాంతాలలో అలజడి సృష్టించడం మానుకోవాలని వాహనదారులను అబుదాబి పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి ప్రవర్తనకు పాల్పడే డ్రైవర్లకు 2,000 దిర్హామ్లు జరిమానా విధించబడుతుందని, వారి లైసెన్స్పై 12 బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు.ఈ మేరకు X లో 1.25 నిమిషాల అవగాహన వీడియోను పోస్ట్ చేశారు.నివాస ప్రాంతాలలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







