ఒమన్ లో ఫిర్యాదులు కోసం ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ ప్రారంభం..!!
- September 22, 2024
మస్కట్: ప్రభుత్వ సేవలకు సంబంధించి ఫిర్యాదులు, సూచనలను స్వీకరించడానికి రూపొందించిన ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ను 2025లో ప్రారంభించనున్నట్లు ఒమన్ విజన్ 2040 ఫాలో-అప్ అండ్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ప్రకటించింది. సర్వీస్ డెలివరీని మెరుగుపరచడం, లబ్ధిదారుల సంతృప్తిని మెరుగుపరచడం ప్లాట్ఫారమ్ లక్ష్యం అని క్వాలిటీ అండ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హిలాల్ బిన్ అబ్దుల్లా అల్ హినై పేర్కొన్నారు.
కృత్రిమ మేధస్సుతో నడిచే అధునాతన పద్ధతులు, సాధనాలను ఉపయోగించి, ప్రభుత్వ డిజిటల్ పరివర్తన ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేలా ప్లాట్ఫారమ్ రూపొందించినట్టు తెలిపారు. ఇది 45 ప్రభుత్వ సేవా ఏజెన్సీలతో అనుసంధానించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









