ఒమన్ లో ఫిర్యాదులు కోసం ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ ప్రారంభం..!!
- September 22, 2024
మస్కట్: ప్రభుత్వ సేవలకు సంబంధించి ఫిర్యాదులు, సూచనలను స్వీకరించడానికి రూపొందించిన ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ను 2025లో ప్రారంభించనున్నట్లు ఒమన్ విజన్ 2040 ఫాలో-అప్ అండ్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ప్రకటించింది. సర్వీస్ డెలివరీని మెరుగుపరచడం, లబ్ధిదారుల సంతృప్తిని మెరుగుపరచడం ప్లాట్ఫారమ్ లక్ష్యం అని క్వాలిటీ అండ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హిలాల్ బిన్ అబ్దుల్లా అల్ హినై పేర్కొన్నారు.
కృత్రిమ మేధస్సుతో నడిచే అధునాతన పద్ధతులు, సాధనాలను ఉపయోగించి, ప్రభుత్వ డిజిటల్ పరివర్తన ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేలా ప్లాట్ఫారమ్ రూపొందించినట్టు తెలిపారు. ఇది 45 ప్రభుత్వ సేవా ఏజెన్సీలతో అనుసంధానించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









