ఒమన్ లో ఫిర్యాదులు కోసం ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ ప్రారంభం..!!
- September 22, 2024
మస్కట్: ప్రభుత్వ సేవలకు సంబంధించి ఫిర్యాదులు, సూచనలను స్వీకరించడానికి రూపొందించిన ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ను 2025లో ప్రారంభించనున్నట్లు ఒమన్ విజన్ 2040 ఫాలో-అప్ అండ్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ప్రకటించింది. సర్వీస్ డెలివరీని మెరుగుపరచడం, లబ్ధిదారుల సంతృప్తిని మెరుగుపరచడం ప్లాట్ఫారమ్ లక్ష్యం అని క్వాలిటీ అండ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హిలాల్ బిన్ అబ్దుల్లా అల్ హినై పేర్కొన్నారు.
కృత్రిమ మేధస్సుతో నడిచే అధునాతన పద్ధతులు, సాధనాలను ఉపయోగించి, ప్రభుత్వ డిజిటల్ పరివర్తన ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేలా ప్లాట్ఫారమ్ రూపొందించినట్టు తెలిపారు. ఇది 45 ప్రభుత్వ సేవా ఏజెన్సీలతో అనుసంధానించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!