1,661 కిలోల సముద్ర జీవులను స్వాధీనం చేసుకున్న కోస్ట్ గార్డ్..!!
- September 22, 2024
మనామా: 2024 జనవరి 1 నుండి జూలై 31 వరకు ఏడు నెలల వ్యవధిలో 1,661 కిలోగ్రాములముద్ర జీవులను స్వాధీనం చేసుకున్నట్లు కోస్ట్ గార్డ్ ప్రకటించింది. అక్రమంగా పట్టుకున్న వాటిల్లో చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర జాతులు ఉన్నాయని తెలిపింది. అక్రమ చేపలు పట్టడం, లైసెన్స్ లేని వాటి వినియోగంతో సహా 820 సముద్ర ఉల్లంఘనలను అధికారులు నమోదు చేశారని వెల్లడించారు. ఇదే సమయంలో కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ టీమ్స్ 472 మంది వ్యక్తులను రక్షించిందని, 318 నౌకలకు సహాయం చేసిందని వెల్లడించారు. మత్స్యకారులు, మత్స్యకారులు నిబంధనలు పాటించి తనిఖీలకు సహకరించాలని కోరారు. ఉల్లంఘించిన వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష తోపాటు BHD 2,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!