ఈ నెల 23న చైనా అధ్యక్షుడి తో భేటి కానున్న మోడీ.

- June 20, 2016 , by Maagulf
ఈ నెల 23న  చైనా అధ్యక్షుడి తో  భేటి కానున్న మోడీ.

చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీకానున్నారు. ఈ నెల 23న ఉజ్బెకిస్తాన్‌లోని తష్కెంట్‌లో జరిగే సమావేశంలో ఆ ఇద్దరూ కలుసుకోనున్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సు లో భాగంగా జరగనున్న భేటీలో ఇద్దరు వివిధ అంశాలపై చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com