ఈ నెల 23న చైనా అధ్యక్షుడి తో భేటి కానున్న మోడీ.
- June 20, 2016
చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీకానున్నారు. ఈ నెల 23న ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్లో జరిగే సమావేశంలో ఆ ఇద్దరూ కలుసుకోనున్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సు లో భాగంగా జరగనున్న భేటీలో ఇద్దరు వివిధ అంశాలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







