విద్యార్థుల నుంచి లంచం..టీచర్కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్ల జరిమానా..!!
- October 05, 2024
యూఏఈ: తన పాఠశాలలో విద్యార్థుల నుండి లంచం కోరినందుకు దోషిగా నిర్ధారించిన తరువాత ఒక బ్రిటీష్ టీచర్ కు మూడు సంవత్సరాల జైలు శిక్ష, Dh5,000 జరిమానా విధించారు. ఈ మేరకు అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఉత్తర్వులు జారీ చేసింది. శిక్షను అనుసరించి టీచర్ ను యూఏఈ నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. పరీక్షా ఫలితాలను మార్చేందుకు, విద్యార్థుల గ్రేడ్లను పెంచడానికి బదులుగా లంచం తీసుకున్నట్లు టీచర్ పై ఆరోపణలు వచ్చాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించిన తర్వాత కేసు వెలుగులోకి వచ్చింది. ఇది టీచర్ దుష్ప్రవర్తనకు రుజువుని వెల్లడించింది. ప్రస్తుతం, ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరీక్షా విధానాన్ని మోసం చేయడం, అంతరాయం కలిగించడం వంటి అనేక కేసులను దర్యాప్తు చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి









