ఎయిర్పోర్టు అడ్వైసరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఛైర్మన్ ఎంపీ బాలశౌరి
- October 06, 2024
విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో శనివారం జరిగిన ఎయిర్పోర్టు అడ్వైసరీ కమిటీ సమావేశంలో అడ్వైసరీ కమిటీ ఛైర్మన్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొని విమానాశ్రయంలో జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు.నూతన టెర్మినల్ పనులు వేగవంతంగా చేసి, విదేశాలకు విమాన సర్వీసులు తీసుకురావాలన్నారు. ఇతర ఇబ్బందులు ఎమైనా ఉంటే జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు పరిష్కరించాలని అన్నారు.కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మి కాంత రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







