ఎయిర్పోర్టు అడ్వైసరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఛైర్మన్ ఎంపీ బాలశౌరి
- October 06, 2024
విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో శనివారం జరిగిన ఎయిర్పోర్టు అడ్వైసరీ కమిటీ సమావేశంలో అడ్వైసరీ కమిటీ ఛైర్మన్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొని విమానాశ్రయంలో జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు.నూతన టెర్మినల్ పనులు వేగవంతంగా చేసి, విదేశాలకు విమాన సర్వీసులు తీసుకురావాలన్నారు. ఇతర ఇబ్బందులు ఎమైనా ఉంటే జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు పరిష్కరించాలని అన్నారు.కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మి కాంత రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!









