క్యాన్సర్ చిన్నారులతో సందడి చేసిన సాయిధరమ్ తేజ్
- June 21, 2016
ప్రాణాంతకరమైన వ్యాధితో పోరాటం చేస్తూనే... చెరగని చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారులే తనకు స్ఫూర్తి అని సినీహీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్హిల్స్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో యోగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిథరమ్తేజ్, కథానాయిక ఫరాకరీం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో సరదాగా గడిపారు. వారితో ముచ్చటిస్తూ వారిలో ఆనందాన్ని నింపారు. చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి... వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









