చట్టవిరుద్ధంగా తొలగింపు.. కార్మికుడికి BD8,000 పరిహారం..!!
- October 10, 2024
మనామా: రెండు సంవత్సరాల నుంచి వేతనాలు చెల్లించని యజమానిపై కార్మికుడు కేసు గెలిచాడు. చట్ట విరుద్ధంగా విధుల నుంచి తొలగించినందుకు జరిమానాల రూపంలో అతనికి BD8,000 చెల్లించాలని కోర్టు కంపెనీని ఆదేశించింది. మూడేళ్ల సర్వీసు తర్వాత ఎలాంటి కారణం లేకుండా తొలగించారని కార్మికుడు కోర్టును ఆశ్రయించాడు. అతను BD500 నెలవారీ వేతనంతో ఓపెన్-ఎండ్ కాంట్రాక్టులో ఉన్నాడని, అక్టోబర్ 2021 నుండి మార్చి 2024 వరకు అతను వేతనం పొందలేదని కోర్టుకు తెలిపాడు. తక్కువ ఆదాయం, తక్కువ ఆర్డర్ల కారణంగా ఆర్థికంగా ఇబ్బంది ఉందని యజమాని పేర్కొన్నారు. కాగా, తొలగింపుకు సరైన కారణాన్ని అందించడంలో కంపెనీ విఫలమైనందున, కార్మికుడిని తప్పుగా తొలగించారని కోర్టు గుర్తించి ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







