OUలో పార్ట్టైం లెక్చరర్...పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
- October 10, 2024
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని సైకాలజీ విభాగంలో పార్ట్టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 19వ తేదీలోగా బయోడేటా, సంబంధిత పత్రాలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండడంతో పాటు నెట్, సెట్, స్లెట్లలో ఉత్తీర్ణత సాధించడం లేదా పీహెచ్డీ పట్టా పొంది ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులని చెప్పారు. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
తాజా వార్తలు
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ









