కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్..
- October 10, 2024
అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023-24 సంవత్సరానికి నెల రోజులు బోనస్ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.గ్రూప్ సి ఉద్యోగులు, గ్రూప్ బి లోని నాన్ గజిటెడ్ ఉద్యోగులకు ఈ బోనస్ వర్తిస్తుంది.గత ఆర్థిక సంవత్సరంలో కంటిన్యూగా కనీసం ఆరు నెలలు ఉద్యోగం చేస్తే బోనస్ తీసుకోవటానికి అర్హులుగా ఆ ఉత్తర్వుల్లో కేంద్రం ప్రకటించింది.

తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







