హవల్లిలో స్పెషల్ తనిఖీలు..కార్లు సీజ్..నోటీసులు జారీ..!!
- October 16, 2024
కువైట్: హవల్లి గవర్నరేట్ మున్సిపాలిటీ అధికారులు స్పెషల్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతా ఉల్లంఘనలను నమోదు చేశారు. చట్టాలను ఉల్లంఘించిన 395 మందికి నోటీసులు జారీ చేశారు. ఇందులో 270 సాధారణ పరిశుభ్రత ఉల్లంఘనలు, 100 రోడ్డు ఆక్రమణ ఉల్లంఘనలు, 15 ఆహార క్వాలిటీ,10 మంది వీధి వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో 61 స్క్రాప్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి ఉల్లంఘనలు, ఆక్రమణలకు పాల్పడినా సహించేది లేదన్నారు. చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి