హవల్లిలో స్పెషల్ తనిఖీలు..కార్లు సీజ్..నోటీసులు జారీ..!!
- October 16, 2024
కువైట్: హవల్లి గవర్నరేట్ మున్సిపాలిటీ అధికారులు స్పెషల్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతా ఉల్లంఘనలను నమోదు చేశారు. చట్టాలను ఉల్లంఘించిన 395 మందికి నోటీసులు జారీ చేశారు. ఇందులో 270 సాధారణ పరిశుభ్రత ఉల్లంఘనలు, 100 రోడ్డు ఆక్రమణ ఉల్లంఘనలు, 15 ఆహార క్వాలిటీ,10 మంది వీధి వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో 61 స్క్రాప్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి ఉల్లంఘనలు, ఆక్రమణలకు పాల్పడినా సహించేది లేదన్నారు. చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









