టాక్సీ డ్రైవర్ నిజాయితి.. సన్మానించిన పోలీసులు..!!
- October 20, 2024
దుబాయ్: తన కారులో దొరికిన 1 మిలియన్ దిర్హామ్ విలువైన వస్తువులను తిరిగి ఇచ్చినందుకు ఈజిప్షియన్ టాక్సీ డ్రైవర్ను దుబాయ్ పోలీసులు సత్కరించారు. దుబాయ్ టాక్సీ కార్పొరేషన్లో పనిచేస్తున్న హమదా అబూ జీద్కు అల్ బార్షా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ మాజిద్ అల్ సువైదీ సన్మానించి..ప్రశంసా పత్రం అందజేశారు. ఇలాంటి ఘటనలు సమాజంలో సానుకూల విలువలను బలోపేతం చేస్తాయన్నారు. అనంతరం తనకు దక్కిన గుర్తింపునకు అబూ జైద్ కృతజ్ఞతలు తెలిపారు. విలువైన వస్తువులను వాటి యజమానికి సురక్షితంగా తిరిగి ఇచ్చేలా పోలీసులకు తిరిగి ఇవ్వడం తన విధిగా భావించినట్లు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









