టాక్సీ డ్రైవర్ నిజాయితి.. సన్మానించిన పోలీసులు..!!
- October 20, 2024
దుబాయ్: తన కారులో దొరికిన 1 మిలియన్ దిర్హామ్ విలువైన వస్తువులను తిరిగి ఇచ్చినందుకు ఈజిప్షియన్ టాక్సీ డ్రైవర్ను దుబాయ్ పోలీసులు సత్కరించారు. దుబాయ్ టాక్సీ కార్పొరేషన్లో పనిచేస్తున్న హమదా అబూ జీద్కు అల్ బార్షా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ మాజిద్ అల్ సువైదీ సన్మానించి..ప్రశంసా పత్రం అందజేశారు. ఇలాంటి ఘటనలు సమాజంలో సానుకూల విలువలను బలోపేతం చేస్తాయన్నారు. అనంతరం తనకు దక్కిన గుర్తింపునకు అబూ జైద్ కృతజ్ఞతలు తెలిపారు. విలువైన వస్తువులను వాటి యజమానికి సురక్షితంగా తిరిగి ఇచ్చేలా పోలీసులకు తిరిగి ఇవ్వడం తన విధిగా భావించినట్లు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







