ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
- October 20, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమవుతుందనీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం తెలుపుతామని ప్రకటించిన ఆయన ఈ పథకం కింద, ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని, పారదర్శక పాలన అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో చేశారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కల్పించడమే లక్ష్యమని ఆయన వివరించారు. ఈ పథకం వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక