సౌదీ అరేబియాలో రైల్వే చట్టం బలోపేతం..ఇక SR10 మిలియన్ల వరకు జరిమానా..!!
- October 21, 2024
జెడ్డా: సౌదీ అరేబియాలో రైల్వే చట్టాలను బలోపేతం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా SR10 మిలియన్ల జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. బడుతుంది. ఉల్లంఘన పునరావృతమైతే SR20 మిలియన్ల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.ఈ మేరకు రైల్వే చట్టం, దాని కార్యనిర్వాహక నిబంధనల ఉల్లంఘనలను సమీక్షించే కమిటీ ప్రకటించింది.రైల్వేల కార్యక్రమాలను అడ్డుకునేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే ప్రాంగణాల్లో వాహనాలు, సామగ్రిని వదిలేయడం, జంతువులను వదిలివేయడం, రైల్వే రక్షణ కంచెలను దాటడం, తాత్కాలిక లేదా శాశ్వత నిర్మాణాలను నిర్మించడం వంటి అనేక ఉల్లంఘనలకు తీవ్రమైన శిక్షలు ఉంటాయని వెల్లడించింది. రైల్వే ట్రాక్, ప్రాంగణాల్లో నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!