ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం రోడ్ మూసివేత: ROP
- October 25, 2024
మస్కట్: దోఫర్లో ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతున్న సందర్భంగా రహదారులను మూసివేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) శనివారం, అక్టోబర్ 26, 2024 నాడు సలాలా-తఖా-మిర్బత్ రహదారిపై పాక్షికంగా ట్రాఫిక్ నిలిపివేసినట్లు వెల్లడించింది.ఈ నిర్ణయం కారణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ROP సూచించింది.
ఈ రహదారి మూసివేత కారణంగా ప్రజలు ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని, ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్ నిర్వహణకు సహకరించాలని ROP విజ్ఞప్తి చేసింది. ఈ సమాచారం ప్రజలకు అందించడానికి రాయల్ ఒమన్ పోలీసులు వివిధ మీడియా వేదికలను నివేదించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







