ఎలుకలు కొరికిన వాటర్మెలన్
- June 23, 2016
బహ్రెయిన్లో కొందరు అక్రమ వ్యాపారులు పాడైపోయిన ఆహార పదార్థాలకు మెరుగుపెట్టి విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అక్రమ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట పడటంలేదు. రోడ్లపైనా, చిన్న చిన్న దుకాణాల్లోనూ కూరగాయలు, పండ్లు అమ్మే వ్యాపారులే అ అక్రమాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఎలుకలు కొరికిన వాటర్ మెలన్ని సగం కట్ చేసి, వీధుల్లో అమ్ముతున్న విషయం వెలుగు చూసింది. అలాగే కాలీఫ్లవర్, క్యాబేజీలను సబ్బుతో వాష్ చేసి విక్రయిస్తున్నారు. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్లో పాడైపోయిన వాటిని డస్ట్బిన్స్లో పడేస్తుంటారు. వీటిని, ఇల్లీగల్ స్ట్రీన వెండర్స్ సేకరించి, విక్రయించడం జరుగుతుంది. ఈ ఇల్లీగల్ బిజినెస్ వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









