అబుదాబిలో బోట్ యజమానికి 20,000 దిర్హామ్ల జరిమానా..!!
- November 03, 2024
యూఏఈ: అబుదాబిలో రోజువారీ పరిమితిని మించి చేపలను పట్టిన ఫిషింగ్ బోట్ యజమానికి పర్యావరణ సంస్థ Dh20,000 జరిమానా విధించింది. ఫిషింగ్ బోట్లు కమర్షియల్ ఫిషింగ్ లైసెన్స్ని పొంది ఉండాలి. సాధారణంగా ఈ తరహా నౌకలు వీటిని కలిగి ఉండవు. ఈ లైసెన్స్ లేకుండా చేపలు పట్టడం పర్యావరణ ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇందుకుగానూ 2,000 దిర్హామ్ జరిమానాతో శిక్షిస్తారు. మరోసారి ఇలాంటి చట్టఉల్లంఘన పునరావృతం చేసే నేరస్థులపై భారీ జరిమానాలను విధిస్తారు. వివిధ జాతుల చేపలు పట్టడానికి యూఏఈలో వేర్వేరు సీజన్ లు ఉంటాయి. ఈ మేరకు అనుమతులను జారీ చేస్తారు. వాటి సంతానోత్పత్తి కాలాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయిస్తారు.
--ప్రదీప్ (మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







