అబుదాబిలో బోట్ యజమానికి 20,000 దిర్హామ్ల జరిమానా..!!
- November 03, 2024
యూఏఈ: అబుదాబిలో రోజువారీ పరిమితిని మించి చేపలను పట్టిన ఫిషింగ్ బోట్ యజమానికి పర్యావరణ సంస్థ Dh20,000 జరిమానా విధించింది. ఫిషింగ్ బోట్లు కమర్షియల్ ఫిషింగ్ లైసెన్స్ని పొంది ఉండాలి. సాధారణంగా ఈ తరహా నౌకలు వీటిని కలిగి ఉండవు. ఈ లైసెన్స్ లేకుండా చేపలు పట్టడం పర్యావరణ ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇందుకుగానూ 2,000 దిర్హామ్ జరిమానాతో శిక్షిస్తారు. మరోసారి ఇలాంటి చట్టఉల్లంఘన పునరావృతం చేసే నేరస్థులపై భారీ జరిమానాలను విధిస్తారు. వివిధ జాతుల చేపలు పట్టడానికి యూఏఈలో వేర్వేరు సీజన్ లు ఉంటాయి. ఈ మేరకు అనుమతులను జారీ చేస్తారు. వాటి సంతానోత్పత్తి కాలాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయిస్తారు.
--ప్రదీప్ (మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









