దుక్మ్ ఆర్థిక జోన్..కార్మికుల రక్షణపై 'హ్యూమన్ రైట్స్' సమీక్ష..!!
- November 06, 2024
మస్కట్: ఒమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (OHRC) డుక్మ్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో కార్మికులకు అందించే కార్మిక సేవలు, సంరక్షణను సమీక్షించింది. రక్షణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం, తగిన పని వాతావరణం కల్పించడం, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు అంతర్జాతీయ సౌకర్యాల కల్పనను సమీక్షించారు.కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ రషీద్ బిన్ హమద్ అల్ బలూషి నేతృత్వంలోని ప్రతినిధి బృందం దుక్మ్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో క్షేత్ర పర్యటన చేసిన తర్వాత కమిషన్ తన సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సందర్శనలో వర్కర్ కమ్యూనిటీలను, వసతిని పరిశీలించారు. ఆ ప్రాంతంలోని ఉద్యోగులతో సంభాషించారు. ప్రతినిధి బృందం ఒమన్ ట్యాంక్ టెర్మినల్ కంపెనీ నిర్వహించే రాస్ మర్కజ్లోని లేబర్ క్యాంపు, అల్ నహ్దా లేబర్ విలేజ్ అకామిడేషన్స్, కర్వా మోటార్స్ లేబర్ క్యాంప్ లను పరిశీలించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







