దుక్మ్ ఆర్థిక జోన్..కార్మికుల రక్షణపై 'హ్యూమన్ రైట్స్' సమీక్ష..!!
- November 06, 2024
మస్కట్: ఒమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (OHRC) డుక్మ్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో కార్మికులకు అందించే కార్మిక సేవలు, సంరక్షణను సమీక్షించింది. రక్షణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం, తగిన పని వాతావరణం కల్పించడం, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు అంతర్జాతీయ సౌకర్యాల కల్పనను సమీక్షించారు.కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ రషీద్ బిన్ హమద్ అల్ బలూషి నేతృత్వంలోని ప్రతినిధి బృందం దుక్మ్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో క్షేత్ర పర్యటన చేసిన తర్వాత కమిషన్ తన సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సందర్శనలో వర్కర్ కమ్యూనిటీలను, వసతిని పరిశీలించారు. ఆ ప్రాంతంలోని ఉద్యోగులతో సంభాషించారు. ప్రతినిధి బృందం ఒమన్ ట్యాంక్ టెర్మినల్ కంపెనీ నిర్వహించే రాస్ మర్కజ్లోని లేబర్ క్యాంపు, అల్ నహ్దా లేబర్ విలేజ్ అకామిడేషన్స్, కర్వా మోటార్స్ లేబర్ క్యాంప్ లను పరిశీలించారు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









