దుక్మ్ ఆర్థిక జోన్..కార్మికుల రక్షణపై 'హ్యూమన్ రైట్స్' సమీక్ష..!!
- November 06, 2024
మస్కట్: ఒమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (OHRC) డుక్మ్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో కార్మికులకు అందించే కార్మిక సేవలు, సంరక్షణను సమీక్షించింది. రక్షణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం, తగిన పని వాతావరణం కల్పించడం, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు అంతర్జాతీయ సౌకర్యాల కల్పనను సమీక్షించారు.కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ రషీద్ బిన్ హమద్ అల్ బలూషి నేతృత్వంలోని ప్రతినిధి బృందం దుక్మ్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో క్షేత్ర పర్యటన చేసిన తర్వాత కమిషన్ తన సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సందర్శనలో వర్కర్ కమ్యూనిటీలను, వసతిని పరిశీలించారు. ఆ ప్రాంతంలోని ఉద్యోగులతో సంభాషించారు. ప్రతినిధి బృందం ఒమన్ ట్యాంక్ టెర్మినల్ కంపెనీ నిర్వహించే రాస్ మర్కజ్లోని లేబర్ క్యాంపు, అల్ నహ్దా లేబర్ విలేజ్ అకామిడేషన్స్, కర్వా మోటార్స్ లేబర్ క్యాంప్ లను పరిశీలించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









