దుక్మ్ ఆర్థిక జోన్..కార్మికుల రక్షణపై 'హ్యూమన్ రైట్స్' సమీక్ష..!!
- November 06, 2024
మస్కట్: ఒమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (OHRC) డుక్మ్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో కార్మికులకు అందించే కార్మిక సేవలు, సంరక్షణను సమీక్షించింది. రక్షణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం, తగిన పని వాతావరణం కల్పించడం, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు అంతర్జాతీయ సౌకర్యాల కల్పనను సమీక్షించారు.కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ రషీద్ బిన్ హమద్ అల్ బలూషి నేతృత్వంలోని ప్రతినిధి బృందం దుక్మ్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో క్షేత్ర పర్యటన చేసిన తర్వాత కమిషన్ తన సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సందర్శనలో వర్కర్ కమ్యూనిటీలను, వసతిని పరిశీలించారు. ఆ ప్రాంతంలోని ఉద్యోగులతో సంభాషించారు. ప్రతినిధి బృందం ఒమన్ ట్యాంక్ టెర్మినల్ కంపెనీ నిర్వహించే రాస్ మర్కజ్లోని లేబర్ క్యాంపు, అల్ నహ్దా లేబర్ విలేజ్ అకామిడేషన్స్, కర్వా మోటార్స్ లేబర్ క్యాంప్ లను పరిశీలించారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







