షార్జా బుక్ ఫెయిర్ 2024.. ఆకట్టుకుంటున్న ఒమన్ స్టాల్..!!
- November 08, 2024
షార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 43వ ఎడిషన్లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటోంది. ఫెయిర్లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పెవిలియన్లో సాహిత్య, మేధో, కళాత్మక, శాస్త్రీయ, చారిత్రక విభాగాలలో విభిన్న ప్రచురణలను అందుబాటులో పెట్టినట్టు తెలిపారు. నవంబర్ 17 వరకు జరిగే ఈ ఫెయిర్లో 108 దేశాల నుండి 2,522 మంది ప్రచురణకర్తలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









