షార్జా బుక్ ఫెయిర్ 2024.. ఆకట్టుకుంటున్న ఒమన్ స్టాల్..!!
- November 08, 2024
షార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 43వ ఎడిషన్లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటోంది. ఫెయిర్లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పెవిలియన్లో సాహిత్య, మేధో, కళాత్మక, శాస్త్రీయ, చారిత్రక విభాగాలలో విభిన్న ప్రచురణలను అందుబాటులో పెట్టినట్టు తెలిపారు. నవంబర్ 17 వరకు జరిగే ఈ ఫెయిర్లో 108 దేశాల నుండి 2,522 మంది ప్రచురణకర్తలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల