షార్జా బుక్ ఫెయిర్ 2024.. ఆకట్టుకుంటున్న ఒమన్ స్టాల్..!!
- November 08, 2024
షార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 43వ ఎడిషన్లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటోంది. ఫెయిర్లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పెవిలియన్లో సాహిత్య, మేధో, కళాత్మక, శాస్త్రీయ, చారిత్రక విభాగాలలో విభిన్న ప్రచురణలను అందుబాటులో పెట్టినట్టు తెలిపారు. నవంబర్ 17 వరకు జరిగే ఈ ఫెయిర్లో 108 దేశాల నుండి 2,522 మంది ప్రచురణకర్తలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







