లులు కిచెన్.. కార్పొరేట్ చెఫ్ దీప్రాజ్ సింగ్ సిగ్నేచర్ డిషెస్..
- November 08, 2024
కువైట్: "రిటైలింగ్లో ప్రాంతీయ అగ్రగామి అయిన కువైట్: లులూ హైపర్మార్కెట్.. ఇప్పుడు లులు కిచెన్ ద్వారా హోటల్ రంగంలోకి ప్రవేశించింది.కువైట్లోని ఆహార ప్రియులకు డెలివరూ ఫుడ్ డెలివరీ సేవల ద్వారా వారి ఇంటి వద్దకే డెలివరీ చేయబడే తాజాగా తయారుచేసిన మెనుని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అరబిక్, ఇండియన్, ఓరియంటల్, కాంటినెంటల్ గ్లోబల్ రుచులను అందిస్తుంది. చెఫ్ దీప్రాజ్ సింగ్ ఆధ్వర్యంలో లులూ కిచెన్ అందించే సిగ్నేచర్ డిష్లను పరిచయం చేస్తుంది. వెల్వెట్ దాల్ మఖానీ, రిచ్ చికెన్ టిక్కా మసాలా, రుచిగా ఉండే కడాయి పనీర్, నోరూరించే బిర్యానీలు, సుగంధ టిక్కాస్ & కబాబ్లను ఆస్వాదించవచ్చు. వివిధ రకాల కాంబో మీల్స్, ప్రత్యేక డీల్లను కూడా అందిస్తుంది. ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే అనేక రకాల రుచులను లులు కిచెన్ ద్వారా ఆస్వాదించవచ్చు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









